పెండ్లి కి ముందు పెండ్లి కొడుకు ఒక్కడే రంగరంగ వైబావముగా వురేగుతాడు. పెండ్లి తరువాత ఇద్దరు కలిసి
ఊరేగుతారు. ఇద్దరి మధ్య ఆపాటికే చనువు ఏర్పడుతుంది. ఊరేగింపు వల్ల వీరిని ఊరిలోని వాళ్ళంతా. చూస్తారు.
ఆనందిస్తారు, పలకరిస్తారు, ఐతే ఈ వేడుకల ఉద్దేశం ఊరు అంతటికి ...... ఇది గో వీరిందరు పరిణయం తో ముడి పడ్డారు,
ఇక ముందు బార్య బర్త లుగా కొత్త జీవితం ప్రారంబిస్తారు. జంటగా కలసి జీవిస్తారు. దీనికి మీరే సాక్ష్యం !
ఆశీర్యదించండి! అబినదిచండి! అని అర్తిస్తునట్లుగా దీని వైభవముగా నిర్వహించేవారు .3
కాని ఇప్పుడు పెళ్ళికి ముందు ఊరేగింపులే కానీ పెళ్లి తరువాత ఊరేగింపులు పెద్దగా జరగడము లేదు1
No comments:
Post a Comment